ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో పొంగుతున్న కొండవాగులు

ABN, First Publish Date - 2020-08-12T17:00:45+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం అలివేరులో గుబ్బల మంగమ్మ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 211 మీటర్లకు చేరుకుంది. మొత్తం నీటిమట్టం  సామర్థ్యం 217.8 మీటర్లుగా ఉంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 80 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-12T17:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising