ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే ముద్రగడ మనస్తాపానికి గురైయ్యారు: రాష్ట్ర కాపు సంఘ నేతలు

ABN, First Publish Date - 2020-07-14T21:46:58+05:30

భీమవరంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాపులందరికీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రమేనని స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: భీమవరంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాపులందరికీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన  నాయకత్వంలోనే తాము నడుస్తామని చెప్పారు. తమలోని కొంతమంది నాయకులు మాటల వల్ల ముద్రగడ మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. తామంతా ఏకమై ఆయన నాయకత్వంలోని ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడించారు. 13 జిల్లాల నాయకులు త్వరలో తమ  కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

  

Updated Date - 2020-07-14T21:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising