ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-30T15:56:14+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 110కి చేరింది. పెదవేగి మండలం పినకడిమి,  భీమవరంలో ఒక్కో కేసు,  ఉండి మండలం చెరకువాడ,  పెనుగొండలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 52 మంది చికిత్స పొందుతుండగా, ఆస్పత్రి నుంచి 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 31,272 మందికి నెగిటివ్ అని తేలింది. అలాగే ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లలో 1553 మంది ఉన్నారు. 

Updated Date - 2020-05-30T15:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising