ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో ఘరానా మోసం

ABN, First Publish Date - 2020-09-24T18:38:02+05:30

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లు పేరుతో రామలింగేశ్వర రైస్ మిల్లు యాజమాన్యం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. రైస్ మిల్లు పేరుతో ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిట్లను సేకరించి... మిల్లు యాజమాన్యం బోర్డు తిప్పేసింది. సుమారు రూ.22 కోట్లకు టోకరా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు, డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-24T18:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising