ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

ABN, First Publish Date - 2020-09-24T14:12:36+05:30

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ పనులు చేస్తుండగా  విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో విద్యుత్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు స్పందించి విద్యుత్ వైర్లు లాగడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా...ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మృతుడు చత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన కడితి దేవయ్యగా గుర్తించారు. 

Updated Date - 2020-09-24T14:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising