ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పు తీర్చమని అందరిలో అడగాడనే మనస్థాపంతో...

ABN, First Publish Date - 2020-09-21T15:14:53+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో పురుగులమందు తాగి గంటా నవీన్ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో పురుగులమందు తాగి గంటా నవీన్ మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో నవీన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అప్పు తీర్చమని అందరిలో అడిగాడనే మనస్తాపంతో సదరు వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవీన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Updated Date - 2020-09-21T15:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising