ఏలూరు: జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈవో సస్పెండ్
ABN, First Publish Date - 2020-07-09T15:14:21+05:30
ఏలూరు: జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈవో సస్పెండ్
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాధరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారే ఆరోపణలపై ఈవో విశ్వనాధరాజును దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
Updated Date - 2020-07-09T15:14:21+05:30 IST