ఎద్దు వాగు, లోతు వాగు కాజ్వేపైకి చేరుకున్న వరద నీరు
ABN, First Publish Date - 2020-08-13T16:57:50+05:30
ఏలూరు: ప్రస్తుతం కురుస్తున్న వార్షాలకు వాగుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా
ఏలూరు: ప్రస్తుతం కురుస్తున్న వార్షాలకు వాగుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగు, లోతు వాగు కాజ్వే పైకి గోదావరి వరద చేరుకుంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Updated Date - 2020-08-13T16:57:50+05:30 IST