టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
ABN, First Publish Date - 2020-11-13T17:46:40+05:30
విజయవాడ: కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం కలాసుమాలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
విజయవాడ: కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం కలాసుమాలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సొసైటీ భూముల విషయంలో తలెత్తిన గొడవ ఘర్షణగా మారింది. వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2020-11-13T17:46:40+05:30 IST