ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరకు రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్‌కు ఆరో స్థానం

ABN, First Publish Date - 2020-07-08T08:48:56+05:30

లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్‌ జాతీయ స్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్‌ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు 110.81 లక్షల టన్నుల సరకులను రవాణా చేసింది. బొగ్గు, ముడిఇనుము, ఇతర ఆహార పదార్థాలను విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, బైలదిల్లా గనుల నుంచి తరలించినట్టు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

Updated Date - 2020-07-08T08:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising