ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పండు వెన్నెలలో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం

ABN, First Publish Date - 2020-04-07T18:01:54+05:30

కడప: నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. పౌర్ణమి సందర్భంగా నేటి రాత్రి పండు వెన్నెలలో చంద్రుడు తిలకించేలా సీతారామ కల్యాణాన్ని నిర్వహిస్తారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. హంగూఆర్భాటాలు, భక్తులు లేకుండా ఆలయ అర్చకులు, గ్రామపెద్దల సమక్షంలో మాత్రమే రాములవారి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే టీటీడీ అధికారులు కల్యాణం ఏర్పాట్లను చేశారు.



Updated Date - 2020-04-07T18:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising