ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ’ పాలన విఫలం

ABN, First Publish Date - 2020-06-06T10:04:59+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌


నెల్లిమర్ల, జూన్‌ 5: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌ విమర్శించారు. నెల్లిమర్లలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి ‘మీ పాలన- మా సూచన’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ లేఖ రాస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ లేఖను ప్రదర్శిస్తూ  ఆయన మాట్లాడారు.


రాష్ట్రంలో ఏకవ్యక్తి నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. కనీసం మంత్రులకు కూడా తెలియకుండా ఉత్తర్వులు జారీ కావడం విచిత్రమన్నారు. సమావేశంలో వైసీపీ నెల్లిమర్ల మండల అధ్యక్షుడు కనకల పద్మనాభం, పూసపాటిరేగ మండల అధ్యక్షుడు చనమల్లు రామునాయుడు, పార్టీ నాయకులు చందక పైడినాయుడు, రాయి చిన్నఅప్పలస్వామి, కిల్లంపల్లి రామకృష్ణ, వలిరెడ్డి రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising