ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN, First Publish Date - 2020-11-27T05:25:14+05:30

పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు విలేకర్లకు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దత్తిరాజేరు: పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు విలేకర్లకు తెలిపారు. బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు గురువారం ఆ గ్రామా నికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. మహిళ తీవ్ర గాయలపాలై రక్తపు మడుగులో పడి ఉండడంపై గ్రామ స్థుల అందించిన సమాచారం మేరకు విశాఖ కేజీహెచ్‌కు తరలించిన విషయం విధితమే.  కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-27T05:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising