ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్యాప్తు అనంతరం చర్యలు చేపడతాం

ABN, First Publish Date - 2020-11-26T05:37:17+05:30

జిల్లాలోని గుర్ల మండలం దేవునికణపాక ప్రభుత్వ భూముల అక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు ప్రొక్లేన్‌లను అప్పగించలేదని విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ 

విజయనగరం క్రైం: జిల్లాలోని గుర్ల మండలం దేవునికణపాక ప్రభుత్వ భూముల అక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు ప్రొక్లేన్‌లను అప్పగించలేదని విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ భూముల అక్రమణల విషయంలో ఉన్న వాహనాలను స్వయంగా సీజ్‌ చేసుకునేందుకు పోలీసు అధికారులకు నేరుగా చట్ట ప్రకారం వీల్లేదని రెవెన్యూ అధికారుల సీజర్‌ నివేదిక ప్రకారం మాత్రమే స్వాధీనం పరుచుకునే వీలుంటుందన్నారు. గుర్ల తహసీల్దారు చెప్పినట్టుగానే ప్రొక్లెన్లను పోలీసు అధికారులకు అప్పగించలేదన్నారు. భూముల అక్రమణల వ్యవహారంలో గుర్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని నింది తులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కేసు నమోదు విష యంలో అలసత్వంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. 


Updated Date - 2020-11-26T05:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising