ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపావతి నదిలో మృతదేహం గుర్తింపు

ABN, First Publish Date - 2020-10-28T07:54:18+05:30

ఆనందపురం వద్ద చంపావతి నదిలో పడి కొట్టుకుపోయిన ఒక వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్ల: ఆనందపురం వద్ద చంపావతి నదిలో పడి కొట్టుకుపోయిన ఒక వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు (42) తన అక్క ఇంటికి ఆనందపురం వచ్చి, సోమవారం ఉదయం చంపావతి నదికి స్నానానికి వెళ్లాడు. ప్రమాద వశాత్తు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గ్రామస్థులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది మృతదేహాన్ని గాలించే ప్రయత్నాలు చేశా రు. కానీ ఫలితం లేకపోయింది. మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకొని 8 గంటల సుదీర్ఘ శోధన తరువాత మృత దేహాన్ని వెలితీసి కుటుంబ సభ్యులకు అందజేశారు. 

Updated Date - 2020-10-28T07:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising