ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులాల్లో ప్రవేశాలకు ముగిసిన ఎంపిక

ABN, First Publish Date - 2020-10-02T09:39:14+05:30

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. కలెక్టరేట్‌ ఆడిటోరి యంలోని నిర్వహించిన ఈ ప్రక్రియలో 10 బాలురు పాఠశాలల్లో మొదటి రోజున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, అక్టోబరు 1 : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. కలెక్టరేట్‌ ఆడిటోరి యంలోని నిర్వహించిన ఈ ప్రక్రియలో 10 బాలురు పాఠశాలల్లో మొదటి రోజున 280 సీట్లకు 558 దరఖాస్తులు రాగా 266 మందికి అవకాశం కల్పించారు. రెండో రోజున 320 సీట్లకు 521 దరఖాస్తులు రాగా, 305 మందికి అవకాశం కల్పించారు. జేసీ మహేష్‌కుమార్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ కార్పొ రేషన్‌ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-02T09:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising