ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు

ABN, First Publish Date - 2020-10-02T09:32:32+05:30

వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని, అన్నదాత సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట :  వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని, అన్నదాత సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తెలి పారు.  గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతుల ప్రయోజానాలు , పంటలకు కనీస మద్దతు ధర, ఆదాయం,  జీవన ప్రమాణాలు పెంచేందుకు వ్యవసాయ బిల్లును ప్రవేశ పెట్టార న్నారు.


అనంతరం రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షు రాలు రెడ్డి పావని, నాయకులు బవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, కుసుమంచి సుబ్బారావు, పి.అశోక్‌, రాజేష్‌కుమార్‌, హరినాథ్‌, బాలకృష్ణ, గోపాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising