ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల ప్రోద్భలంతో మహిళపై దాడి

ABN, First Publish Date - 2020-12-05T16:00:50+05:30

జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతలు ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతల ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు.  మహాంతి అన్నపూర్ణ అనే మహిళపై కళ్ళల్లో కారం కొట్టి  వాలంటీర్ కిల్లారి సంతోషి, భర్త కిలారి ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన అన్నపూర్ణను  కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-05T16:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising