ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం

ABN, First Publish Date - 2020-11-01T10:28:47+05:30

రైతుల సంక్షేమానికి సర్కార్‌ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శనివారం చింతాడలో రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి రూరల్‌:  రైతుల సంక్షేమానికి సర్కార్‌ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శనివారం చింతాడలో  రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి  సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పురుగు మందులు, ఎరువులు ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు, వైసీపీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T10:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising