ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తక పఠనం పెంపొందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-12-18T05:13:26+05:30

విద్యార్థుల్లో పుస్తక పఠనం మరింత పెంపొందిం చడమే లక్ష్యంగా మొబైల్‌ లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ తెలిపారు.

గరుగుబిల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెరక ముడిదాం: విద్యార్థుల్లో పుస్తక పఠనం మరింత పెంపొందిం చడమే లక్ష్యంగా మొబైల్‌ లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ తెలిపారు.  గరుగుబిల్లి, భీమవరం, సాతంవలస పాఠశాలల్లో గురువారం విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  ఇప్పటివరకు 40 గ్రామాల్లో 740 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశానని, 2570 మంది పుస్తక పఠనం చేశారని స్పష్టం చేశారు.  

 

 

Updated Date - 2020-12-18T05:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising