ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ బూటకం’

ABN, First Publish Date - 2020-05-19T07:39:56+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక బూటకమని ఏఐఎఫ్‌టీయూ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, మే 18: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక బూటకమని ఏఐఎఫ్‌టీయూ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మొయిద సన్యాసిరావు ఆరోపించారు. నెల్లిమర్లలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది ఆటో కార్మికులు నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నా రు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2020-05-19T07:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising