ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జిల్లాకు ఐదుగురు మంత్రులు రాక

ABN, First Publish Date - 2020-05-09T09:32:37+05:30

కరోనా వైరస్‌ నియంత్రణకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలపై సమీక్షించేందుకు శనివారం జిల్లాకు ఐదుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం, మే 8: కరోనా వైరస్‌ నియంత్రణకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలపై సమీక్షించేందుకు శనివారం జిల్లాకు ఐదుగురు మంత్రులు రానున్నారు. ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలెక్టర్‌ కార్యాల యంలోని ఆడిటోరియంలో ఉదయం 10గంటల నుంచి సమీక్షలో పాల్గొంటారు. తరువాత విశాఖ వెళ్తారు. సమీక్షకు వీలుగా జిల్లా యంత్రాంగం సన్నద్ధ మవుతోంది. 

Updated Date - 2020-05-09T09:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising