ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ-వైసీపీ వార్: పరస్పరం కర్రలతో దాడులు

ABN, First Publish Date - 2020-05-29T16:30:12+05:30

జిల్లాలోని గురుగుబిల్లి మండలం దళాయివలసలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని గురుగుబిల్లి మండలం దళాయివలసలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెలుగు సంస్థకు సంబంధించి వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) పోస్టు కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థతిని అదుపు చేసిన పోలీసులు... 49మందిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-29T16:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising