ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక కార్యాలయం అవసరం లేదు

ABN, First Publish Date - 2020-12-11T05:30:00+05:30

తెలుగుదేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని..ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకత్వం ఇస్తుందని..ప్రత్యేక కార్యాలయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కనకల మురళీమోహన, బొద్దల నర్సింగరావు, గంటా పోలీనాయుడు, ముద్దాడ చంద్రశేఖర్‌లు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

మాట్లాడుతున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు

విజయనగరం రూరల్‌, డిసెంబరు 11: తెలుగుదేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని..ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకత్వం ఇస్తుందని..ప్రత్యేక కార్యాలయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కనకల మురళీమోహన, బొద్దల నర్సింగరావు, గంటా పోలీనాయుడు, ముద్దాడ చంద్రశేఖర్‌లు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని..పార్టీ నిబంధనలు పాటించాలన్నారు.  పార్టీ ఆవిర్భావం తరువాత అధికారంలో లేకున్నా, ఉన్నా ప్రజల పక్షానే నిలిచిందన్నారు. అప్పట్లో రెండుసార్లు పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసినా.. నిర్వహణ భారం దృష్ట్యా తిరిగి అశోక్‌ బంగ్లాకే మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడే కార్యాలయం కొనసాగుతోందన్నారు.  కెఎల్‌పురం వెళ్లే రహదారిలో కార్యాలయానికి సంబంధించి స్థలం సేకరించామని.. మునిసిపాల్టీ సైతం అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. కానీ అప్పట్లో నాయకత్వం ముందుకు రాకపోవడంతో అంశం మరుగున పడిపోయిందన్నారు.  సమావేశంలో టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు, మద్ధాల ముత్యాలరావు, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  






Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising