ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి నిజాయితీ

ABN, First Publish Date - 2020-12-29T05:21:16+05:30

సతివాడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మత్స ప్రశాంత్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తనకు దొరికిన పర్సును అందులో ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా సదరు బాధితుడికి అందజే శాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, డిసెంబరు 28: సతివాడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మత్స ప్రశాంత్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తనకు దొరికిన పర్సును అందులో ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా సదరు బాధితుడికి అందజే శాడు. ఆ పర్సులో రూ.13,500, చెక్కు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, సిమ్‌ కార్డులు ఉన్నాయి. సదరు బాధితుడు విజయనగరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సీహెచ్‌.నాగసింహాచలం. ఆయన సోమవారం సతివాడలోని ఆదర్శ పాఠశాలకు వచ్చి నిజాయితీగా వ్యవహరించిన విద్యార్థి ప్రశాంత్‌ను ప్రిన్సిపాల్‌ ఆర్‌.రామకృష్ణారావు సమక్షంలో సత్కరించారు. అలాగే రూ.2వేలు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. 

 


Updated Date - 2020-12-29T05:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising