ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ పరిక్షణకు కృషి చేయండి

ABN, First Publish Date - 2020-12-21T04:18:08+05:30

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. పాలిథిన్‌ వాడకానికి వ్యతిరేకంగా నేషనల్‌ యూత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ర్యాలీ ప్రారంభించిన సంస్థ అధ్యక్షుడు రాహుల్‌ కంచి మా ట్లాడుతూ పాలిథిన్‌ నిత్య జీవితంలో భాగమైందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకా శముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గుడ్డ సంచులనే వాడాలని సూచించారు. ఎన్‌వైసీఐ జనరల్‌ సెక్రటరీ బ్రావో, సాయికిరణ్‌, అవినాష్‌బాబు పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





రింగురోడ్డు, డిసెంబరు 20: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. పాలిథిన్‌ వాడకానికి వ్యతిరేకంగా నేషనల్‌ యూత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ర్యాలీ ప్రారంభించిన సంస్థ అధ్యక్షుడు రాహుల్‌ కంచి మా ట్లాడుతూ పాలిథిన్‌ నిత్య జీవితంలో భాగమైందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకా శముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గుడ్డ సంచులనే వాడాలని సూచించారు. ఎన్‌వైసీఐ జనరల్‌ సెక్రటరీ బ్రావో, సాయికిరణ్‌, అవినాష్‌బాబు పాల్గొన్నారు. 





Updated Date - 2020-12-21T04:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising