ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2020-12-30T06:00:48+05:30

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో తిరుమలప్రసాద్‌ తెలిపారు. బూసాయవలస ప్రభుత్వ పాఠశాలను మంగళ వారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు  సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో  తిరుమలప్రసాద్‌ తెలిపారు.  బూసాయవలస ప్రభుత్వ పాఠశాలను మంగళ వారం సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ కొవిడ్‌ నిబంధనలకు అను గుణంగా పాఠశాల నడిపించాలని సూచించారు.  నాడు-నేడు పనుల ప్రగతి ఎంతవ రకు వచ్చిందని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. హెచ్‌ఎం తదిత రులు పాల్గొన్నారు.   అమ్మఒడి పథకానికి ఈ నెల 30లోగా కొత్తగా  విద్యా ర్థులు పాఠశాలలు, సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కంట్యాక్స్‌ చెల్లించేవారు, రూ.10వేలు దాటిన ఉద్యోగులు, ఎక్కువ భూములున్నవారికి అమ్మఒడి వర్తించదని ఆయన తెలిపారు. 

 

Updated Date - 2020-12-30T06:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising