ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-16T05:27:47+05:30

మండలంలోని నిడగల్లు, కోటసీతారాంపురం, గాదెలవలస గ్రామాల్లో వెలుగు, కోఆపరేటివ్‌ సొసైటీల ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సోమవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, డిసెంబరు 15: మండలంలోని నిడగల్లు, కోటసీతారాంపురం, గాదెలవలస గ్రామాల్లో వెలుగు, కోఆపరేటివ్‌ సొసైటీల ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీవో సులోచనదేవి, ఏవో ఎస్‌.అవినాష్‌, సొసైటీ అధ్యక్షుడు ఇజ్జాడ సింహాచలం, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising