ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములు అప్పగించాలని ఆందోళన

ABN, First Publish Date - 2020-08-11T10:18:19+05:30

తొంగురువలస పరిధిలో 64 మంది పారాది గ్రామ దళితులకు కేటాయించిన భూమిని వారికే అప్పగించాలని అంబేడ్కర్‌ పోరాట సమితి రాష్ట్ర ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 10:  తొంగురువలస పరిధిలో 64 మంది పారాది గ్రామ దళితులకు కేటాయించిన భూమిని వారికే అప్పగించాలని అంబేడ్కర్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్‌ చేశారు.   సోమ వారం పారాది హైవేపై అంబేడ్కర్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు భూస్వాములు పారాది దళితుల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 41 రోజులుగా బాధితులు దీక్ష చేస్తున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు.  తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని  డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు అల్లాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising