ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 9 కోట్లతో అదనపు భవనాలు

ABN, First Publish Date - 2020-12-06T05:15:58+05:30

గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవన సముదాయాలను రూ. 9 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీహెచ్‌ ఐడీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.ప్రభాకర్‌రావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవన సముదాయాలను రూ. 9 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీహెచ్‌ ఐడీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా విలేఖ రులతో మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నే పథ్యంలో అదనపు భవన నిర్మాణాలను చేపడు తున్నా మన్నారు. ప్రభుత్వం పేదలు, గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు దీనిని వినియోగించు కోవాలన్నారు. ఈ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని డీఈఈ తెలిపారు.


Updated Date - 2020-12-06T05:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising