ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాన్సాస్‌ వ్యవహారంపై స్పందించండి

ABN, First Publish Date - 2020-12-28T04:51:33+05:30

మాన్సాస్‌ వ్యవహారంపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని పీవీజీ రాజు కళా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాస్నపేట : మాన్సాస్‌ వ్యవహారంపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని పీవీజీ రాజు కళా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాన్సాస్‌ , సింహాచలం దేవస్థానంపై  తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మనో భావాలు దెబ్బతీస్తున్నాయన్నారు. అయోధ్య మైదా నానికి తాళం వేయడం, ఎంఆర్‌ కళాశాల విద్యార్థులు, సింహాచలం సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ అంశాలపై సీఎం, దేవదాయ మంత్రి స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతినిధులు శ్రీను, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-28T04:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising