ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సంఘీభావంగా ర్యాలీ

ABN, First Publish Date - 2020-12-03T05:08:43+05:30

ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీ భావంగా స్థానిక సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగాం, డిసెంబరు 2: ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీ భావంగా స్థానిక సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక, గిరిజన, విద్యార్థి, యువజన, రైతు సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసేలా మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని, దేశ ప్రజలపై పెనుభారంగా మారే విద్యుత్‌ చట్ట సవరణ రద్దు చేయాలని నినాదించారు. ప్రజా సంఘాల నాయకులు క డ్రక రామస్వామి, లక్ష్మణరావు, నాగరాజు, పి.రాజశేఖర్‌, రాజు, నరేష్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising