ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ABN, First Publish Date - 2020-12-07T04:38:56+05:30

మలిదశలో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు తగు జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు కోరారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 6 :   మలిదశలో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు తగు జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు కోరారు. ఆదివారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో కరోనా  సోకకుండా ఉండేందుకు కనీసం 50 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  మాస్క్‌ ధారణ, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని సూచించారు. అనంతరం 50 రోజుల ప్రణాళికకు సంబం ధించి సభ్యులు, సిబ్బందితో  ప్రతిజ్ఞ చేయించారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పాల్గొన్న డాక్టర్‌ జగదీష్‌ పలు సూచనలు, సలహాలు అందించారు.  ఈ విషయా లను మహిళా సంఘాల సభ్యులు, ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌  మేనేజర్‌, డీపీఎం, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.  

  

Updated Date - 2020-12-07T04:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising