ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ సాగే మేలు

ABN, First Publish Date - 2020-12-04T05:12:13+05:30

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పంట సాగు చేయడం ద్వారా ఎకరాకు 38 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినట్లు మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరాడ, డిసెంబరు 3 : ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పంట సాగు చేయడం ద్వారా ఎకరాకు 38 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినట్లు మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు అన్నారు. గురువారం గంగరేగువలస గ్రామంలో పంట కోత ప్ర యోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఎంటీ యూ 1064 వరి రకం ఎకరాకు 38 బస్తాలు దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. నారుమడి వేసే సమయంలో విత్తనాలను బీజా మృతంతో శుద్ధి చేయడం జరిగిందని రైతు సీతారాం చెప్పారు. ఘ న జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏవో సూచనల మేరకు అవలం భించడం వల్ల అధిక దిగుబడులు సాధించగలిగానని రైతు చెప్పా రు. ఏఈవో శంకరరావు, వీఏవో చాందిని, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T05:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising