ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వరా..?

ABN, First Publish Date - 2020-04-25T10:58:38+05:30

జిల్లా వ్యాప్తంగా 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బం దికి తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగాం, ఏప్రిల్‌ 24: జిల్లా వ్యాప్తంగా 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బం దికి తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరా మ్మూర్తి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆకలిపస్తులతో కరోనా విధు లు నిర్వహిస్తున్న 104 వైద్య సిబ్బందిని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. గత మూడు నెలలుగా జీతాలు, 9 నెలలుగా టీఏ, డీఏలను ప్రభు త్వం బకాయి పడిందని, ఇలా అయితే వారు కుటుంబాలతో జీవనం ఎలా సాగిం చగలరని ఆయన మండిపడ్డారు. వెంటనే జీతంతో పాటు తొమ్మిది నెలల వేతన భత్యాలు తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-25T10:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising