ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-08-12T10:23:33+05:30

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎంఈవో ఎన్‌.నాగభూషణరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, ఆగస్టు 11 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎంఈవో ఎన్‌.నాగభూషణరావు తెలిపారు. మంగళవారం మండలంలో సన్యాసిరాజుపేట, చినగుడబ పాఠశాలల్లో నాడు-నేడు పనులను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 20వ తేదీ నాటికి పనులు పూర్తికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. నిర్మాణం చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. అలాగే పాఠశాలలకు రంగులు, ఫర్నీచర్‌, ప్రయోగశాల, తాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వపరంగా టెండర్లు పిలిచామని చెప్పారు. నిర్ధేశించిన సమయానికి ముందే పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-08-12T10:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising