ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2020-05-24T08:34:49+05:30

గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో ఎం.వి. సుబ్రమణ్యం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దత్తిరాజేరు, మే 23: గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని  ఎంపీడీవో ఎం.వి. సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆర్థిక వనరులు సమకూరే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ కె. సైలజ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising