ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో మరింతగా విద్యుత్‌ కాంతులు

ABN, First Publish Date - 2020-09-22T10:02:44+05:30

స్థానిక రింగురోడ్డులోని షిర్డీసాయి మందిరం కూడలి వద్ద సోమవారం హైమాస్ట్‌ టవర్‌ విద్యుత్‌ దీపాలను మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం రింగురోడ్డు:  స్థానిక రింగురోడ్డులోని షిర్డీసాయి మందిరం కూడలి వద్ద  సోమవారం హైమాస్ట్‌ టవర్‌ విద్యుత్‌ దీపాలను మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి  ప్రారంభించారు.  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో  నగరంలో ప్రధాన కేంద్రాల్లో రూ.కోట్ల వ్యయంతో   విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  డీఈ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T10:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising