ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ABN, First Publish Date - 2020-04-09T12:11:26+05:30

మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీల పరిఽ దిలో పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 8: మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీల పరిఽ దిలో  పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి ఆర్‌.సిమ్మయ్య బుధవారం పరిసర ప్రాంతాలను పరిశీలించి మురుగు నిల్వలను తొలగిస్తున్నారు. దోమల బారినపడకుండా యాంటీలార్వా పిచికారీతో పాటు బ్లీచిం గ్‌ను ఉపయోగిస్తున్నామని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సహకరించాలన్నారు. కరోనా ప్రభావం కారణంగా ఇళ్లకే పరిమితం కావాలన్నారు.

Updated Date - 2020-04-09T12:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising