ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోజన నిర్వాహకుల నిరసన

ABN, First Publish Date - 2020-06-07T06:51:24+05:30

పట్టణ పరిధి మల్లమ్మపేట, గొల్లపల్లి సచివాలయాల ముందు మధ్యాహ్నభోజన నిర్వాహకులు శనివారం ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, జూన్‌ 6 :  పట్టణ పరిధి మల్లమ్మపేట, గొల్లపల్లి సచివాలయాల ముందు మధ్యాహ్నభోజన నిర్వాహకులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా భోజన నిర్వాహకులు చిన్నమ్మలు, లక్ష్మి, అనూరాధ, చిన్నతల్లి, సింహాచలం మాట్లాడుతూ బకాయివేతనాలు చెల్లించాలని, ఉపాధిహామీ జాబ్‌ కార్డులివ్వాలని కోరారు రూ.25 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో  నినాదాలు చేశారు. అనంతరం సచివాలయ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - 2020-06-07T06:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising