ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-29T05:27:23+05:30

విజయనగరం గుంఖలాంలో ఈనెల 30న పేదల ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి రానున్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి సభను విజయ వంతం చేయాలని శృంగవరపుకోట శాసన సభ సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు కోరా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట, డిసెంబరు 28: విజయనగరం గుంఖలాంలో ఈనెల 30న పేదల ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి రానున్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి సభను విజయ వంతం చేయాలని శృంగవరపుకోట శాసన సభ సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు కోరా రు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కార్య కర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. జనవరి 7న నియోజ కవర్గంలో పట్టాలు పొందిన లబ్ధిదారులతో కొత్తవలసలో ముగింపు సభను నిర్వహిస్తా మన్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులంతా ఈ సభకు తరలిరావాలని పేర్కొన్నారు. ఇళ్ల స్థల పట్టాలకు అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, నాయకులు పినిశెట్టి వెంకటరమణ, మోపాడ కుమార్‌, పెనగంటి జగదీష్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-29T05:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising