ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూట్‌ మిల్లుతెరవాలని మంత్రులకు లేఖ

ABN, First Publish Date - 2020-12-11T05:07:48+05:30

జీగిరాం జూట్‌మిల్లు లౌకౌట్‌ను ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని కార్మిక ,పరిశ్రమల శాఖల మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు, డిసెంబరు10:  జీగిరాం జూట్‌మిల్లు లౌకౌట్‌ను ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని కార్మిక ,పరిశ్రమల శాఖల మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గురువారం తెలిపారు. గురువారం తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు.  ముడి సరుకు లేని కారణంగా జూట్‌ మిల్లు లాకౌట్‌ అయ్యిందన్న విష యాన్ని మంత్రులు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా నియోజకవర్గంలో సుమారు రెండు వేల మందికి ఉపాధి కలుగుతుందని,  ఈనేపథ్యంలో  మిల్లును తెరిపించాలని లేఖ రాసినట్లు వెల్లడిచారు. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని శాసనసభలో  తీర్మానం చేశామన్నారు.  జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా నియోజకవర్గంలో 110 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువ చేసే గొర్రెలు,మేకలు,పశువులు ఇచ్చామని స్పష్టం చేశారు. 

 

Updated Date - 2020-12-11T05:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising