ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు

ABN, First Publish Date - 2020-05-24T08:34:02+05:30

రేషన్‌ డిపోల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జేసీ కిశోర్‌కుమార్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ కిశోర్‌కుమార్‌ 


గజపతినగరం, మే 23: రేషన్‌ డిపోల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జేసీ కిశోర్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం మండలంలోని కొనిస, కొత్తబగ్గాం గ్రామాల్లోని చౌక దుకాణాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యావసరాల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులు ఆయా ప్రాంతాల్లో సరుకులు తీసుకుంటున్నారా? లేదా? అని ప్రశ్నించారు. కార్డుదారులు మృతి చెందినా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు అందజేయాలని సూచించారు. కొనిస డిపోకు సంబంధించి 8మంది కార్డుదారులకు సరుకులు అందనట్టుగా గుర్తించారు. వాటిపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి, సీఎస్‌డీటీ రవిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising