ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారు?

ABN, First Publish Date - 2020-12-27T05:37:55+05:30

స్థానిక సీహెచ్‌సీ గత ప్రభుత్వం వంద పడకల ఆసు పత్రిగా మార్పుచేస్తూ జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రశ్నిం చారు. శనివారం ఆయన విలేఖరు లతో మాట్లాడారు.

గత ప్రభుత్వ ఇచ్చిన జీవో కాపీలను చూపిస్తున్న ఎమ్మెల్యే రాజన్నదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు : స్థానిక సీహెచ్‌సీ గత ప్రభుత్వం వంద పడకల ఆసు పత్రిగా మార్పుచేస్తూ జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రశ్నిం చారు.   శనివారం ఆయన విలేఖరు లతో మాట్లాడారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుతం జీవో నెం.36ను విడుదల చేసిందని, అయితే ఆ జీవో ఇచ్చిన రోజే భూమి పూజ  ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వత పరిపాలనా ఆమోదం, సాంకేతిక ఆమోదంతో పాటు టెండర్‌ ప్రక్రియ ఉంటుందని అన్నారు. అవేమీ లేకుండా భూమి పూజలు ఎలా చేస్తారన్నారు. 

Updated Date - 2020-12-27T05:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising