ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనర్హులకే ఇళ్ల స్థలాలు’

ABN, First Publish Date - 2020-12-30T06:13:23+05:30

ఇళ్ల స్థలాల పంపిణీ కేవలం అధికార పార్టీకి చెందిన అనర్హులకే తప్పా ఎక్కడా అర్హులైన నిరుపేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆరోపించారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: ఇళ్ల స్థలాల పంపిణీ కేవలం అధికార పార్టీకి చెందిన అనర్హులకే తప్పా ఎక్కడా అర్హులైన నిరుపేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు కాకుం డా వైసీపీ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆల్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని అన్నారు. దళారీ వ్యవస్థకు ప్రభుత్వం  కొమ్ము కాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ ఎ.లక్ష్ము నాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ కనకళ పోలినాయుడు, లెంక  బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 


Updated Date - 2020-12-30T06:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising