ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన నడుమ విధులు

ABN, First Publish Date - 2020-08-09T10:48:14+05:30

సచివాలయాల పరిధిలో గ్రామ వలంటీర్లు ఆందోళన నడుమ వి ధులు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి : సచివాలయాల పరిధిలో గ్రామ వలంటీర్లు ఆందోళన నడుమ వి ధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ గ్రామంలో కరోనా కేసులు నమోదు కావడంతో భీతి ల్లుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కోవిడ్‌-19పై ఇంటింటి సర్వే నిర్వహిం చాల్సిన బాధ్యత వీరిదే. అలాగే రైస్‌ కార్డులకు సంబంధించి ఈకేవైసీపీ నమోదుకు ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో వెళ్లకతప్పని పరిస్థితి. శనివారం ఉల్లిభద్రలో దూరం పాటిస్తూ ఈకేవైసీ చేయాల్సిన పరిస్థితి. సంబంధిత అధికారులు దృష్టిసారించి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2020-08-09T10:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising