ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తూరులో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2020-12-30T06:11:41+05:30

కొత్తూరు గ్రామంలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం లో ఆరు పూరిళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి.

దగ్ధమవుతున్న పూరిళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఆరు పూరిళ్లు దగ్ధం   

రూ.3లక్షలు ఆస్తి నష్టం

గరుగుబిల్లి: కొత్తూరు గ్రామంలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం లో ఆరు పూరిళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమా దంలో శంబంగి సింహాచలం, ద్వారపురెడ్డి జయమ్మ, బొత్స శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి అప్పలనరసమ్మ, గొట్టాపు చిన్నంనాయుడు, ద్వారపురెడ్డి గౌరమ్మలకు చెందిన గృహాలు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ.3లక్షలు ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదంపై మాజీ ఎంపీపీ ద్వారపురెడ్డి ధనుంజయరావు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియపరచడంతో హుటాహుటిన పార్వతీపురం అగ్నిమాపక ఇన్‌చార్జి అధికారి దత్తి శ్రీరాములు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల ను అదుపుచేశారు. సుమారు ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ధనుంజయనాయుడు కోరారు.

 

 

Updated Date - 2020-12-30T06:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising