ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-12-30T05:58:47+05:30

పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌, డిసెంబరు 29: పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం  అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట   నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు. విదేశ విద్యానిధి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఇలా పలు పఽథకాలు మూలకు చేరాయన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వ విద్య అంద ని ద్రాక్షగా మిగులు తుందన్నారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు గోగుల్‌ ప్రణయ్‌, కొత్తకోట బాలకృష్ణ, పీకెఎల్‌ రాజు, గణేష్‌, శశికుమార్‌, జి.భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. 

  

 

Updated Date - 2020-12-30T05:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising