ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్యలు బాధాకరం

ABN, First Publish Date - 2020-12-31T05:23:28+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 మందికి పైగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని ఎస్‌కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాంప్రసాద్‌, విశాఖ పార్లమెంటు రైతు విభాగం అధ్యక్షుడు తిక్కాన చినదేముడు ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న మాజీ ఎంఎల్‌ఏ లలిత కుమారి, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శృంగవరపుకోట, డిసెంబర్‌ 30: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 మందికి పైగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని ఎస్‌కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాంప్రసాద్‌, విశాఖ పార్లమెంటు రైతు విభాగం అధ్యక్షుడు తిక్కాన చినదేముడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు చేస్తున్న అన్యాయంపై బుధవారం స్థానిక దేవీబొమ్మ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రైతులు, కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పూలమాల వేసి  విగ్రహానికి వినతిపత్రం అందించారు.

Updated Date - 2020-12-31T05:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising