ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలకళతో అంతా సస్యశ్యామలం

ABN, First Publish Date - 2020-11-16T04:50:41+05:30

వైఎస్సార్‌ జలకళ పథకంతో రాష్ట్రంలో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.

వైఎస్సార్‌ జలకళ బోరును ప్రారంభిస్తున్న పుష్ప శ్రీవాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి

కురుపాం, నవంబరు 15: వైఎస్సార్‌ జలకళ పథకంతో రాష్ట్రంలో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆదివారం కురుపాం పంచాయతీ కస్పాగ దబవలస గిరిజన గ్రామంలో వైఎస్సార్‌ జలకళ పథకం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జలకళ పథకంతో సీఎం మెట్ట భూ ముల రైతుల కన్నీళ్లు తుడిచారని కితాబిచ్చారు.  బోరు వేయడంతో పాటు దానికి అవసరమైన మెటారును, విద్యుత్‌ సరఫరాను కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందన్నారు. వెలుగు ఏపీడీ శ్రీహరి, మాజీ జడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ వెంకటరావు, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొత్తకోట సురేష్‌కు మార్‌, వైసీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising